ఈ మధ్య చాలా వరకూ మూగజీవాలని బలితీసుకుంటున్నారు.. తాజాగా ఆస్ట్రేలియాలో మానవ తప్పిదం కొన్ని కోట్ల జంతువులు బలి అవ్వడానికి కారణం అయింది , ఇలా అడవులు తగలపడిపోవడమే కాదు పలు కారణాలు...
ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్ దీని దాటికి దాదాపు 700 మంది వరకూ ప్రాణాలు పోగొట్టుకున్నారు, 40 వేల మందికి ఈ వైరస్ సోకింది అని తెలుస్తోంది.. ఇంకా లక్షలాది మందికి పరీక్షలు...
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తోంది.. అంతేకాదు ఈ వైరస్ వల్ల చాలా మంది చికెన్ మటన్ తినడానికి భయపడిపోతున్నారు.. అయితే కేంద్రం కూడా ఇటీవల తెలియచేసింది.. ముఖ్యంగా మటన్ చికెన్...
టీడీపీ వైసీపీ సర్కారుపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంది.. టీడీపీ ముందు నుంచి అమరావతి పై రాజధాని విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది.. తాజాగా టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి...
తెలుగుదేశం పార్టీ నాయకులకి వరుస షాక్ లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సెక్యూరిటీని తీసివేశారు.. ఇది పెద్ద సంచలనం అయింది.....
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బస్సుల సీజ్ అలాగే వ్యాపారాల మూత లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం గునుల లీజ్ తీసేయడం తో ఇప్పటికే...
హస్తిన పీఠం మరోసారి కేజ్రీవాల్ సొంతం చేసుకున్నారు.. 70 సీట్లు ఉన్న హస్తిన అసెంబ్లీలో అరవై సీట్లలో ఆప్ పార్టీ దూసుకుపోతోంది..సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ త్వరలో ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు, ఇక...
దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నేడు వచ్చాయి, ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ..ఆయనకు బంపర్ మెజార్టీ వచ్చింది, సుమారు 60 సీట్లు గెలుచుకునే దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...