ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయా... తమ్ముళ్లు ఎవరి దారి వారు పట్టబోతున్నారా.... అంటే అవుననే అంటన్నారు... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.......
చంద్రబాబు పుణ్యమా అని ఏపీకి ఎక్కడా పైసా అప్పు ముట్టడం లేదు.. వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఈ సమయంలో ఏపీ సర్కార్ రుణాల కోసం అన్వేషిస్తోంది. తాజాగా...
కొన్ని కేసులు విచారణలో మాత్రం త్వరిత గతిన నిజా నిజాలు బయటపడాలి అంటే కచ్చితంగా సీఐడి విచారణ జరగాలి అని చాలా మంది కోరతారు, తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విగ్రహాల...
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారాలోకేష్ టీడీపీ తరపున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రత తగ్గించారు.
తాజాగా మరోసారి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేశ్ మరోసారి రెచ్చిపోయారు... తుగ్లక్ నిర్ణయాలతో మీ సేవ వ్యవస్థ పై ఆధారపడిన 30 వేల...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ ఉండవల్లి సహాలు ఇచ్చారు... తాజాగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని రైతులది త్యాగం కాదని అన్నారు......
ఏపీలో ఉదయం నుంచి కియా ప్లాంట్ తరలి పోతోంది అని అనేక వార్తలు వినిపించాయి.. ఈ ప్లాంట్ తమిళనాడు తరలి వెళ్లిపోతోంది అనేలా తెలుగుదేశం నేతలు కొన్ని మీడియాలు వార్తలు వదిలాయి ..అయితే...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిపేరుతో 29 గ్రామాలకు చెందిన రైతులనుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు... ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...