ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం అయిన అధికార వైసీపీ నాయకులకు అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి.......
ఈ రోజు ఉదయం నుంచి కియ ప్లాంట్ గురించి చర్చ జరుగుతోంది.. అది ఏపీ నుంచి తరలి పోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. చివరకు ఏపీ సర్కారుకి బిగ్ షాక్ అని అన్నారు,...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు... ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.... నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తూ వారి తరపున...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తుళ్లూరు ప్రజలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... తాజాగా ఆయన...
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు తాజాగా సరికొత్త వాదనలు వినిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కల్యాణ్, అయితే వైసీపీ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ చంద్రబాబు జగన్...
ఏపీలో రాజధాని వివాదం మరింత ముదురుతోంది, ఇది రాజకీయ రంగు పులుముకుంది, ఇటు వైసీపీ టీడీపీ జనసేన మధ్య మాటల యుద్దం మొదలైంది, సీఎం జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు తెలుగుదేశం జనసేన నేతలు.
తాజాగా...
ఇక ఏపీలో మరో పోరుకు సిద్దం అవ్వనున్నారు నేతలు, రాజకీయంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే, ఈసారి రాజధాని అంశం కూడా ఈ ఎన్నికల్లో కచ్చితంగా కీ...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న రెచ్చిపోయారు.. మీ ప్రతాపం ట్విట్టర్ లో కాదని జగనన్న మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండిని ప్రశ్నించారు... మద్యపాన నిషేధం పేరుతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...