కరోనా వైరస్ పేరు చెబితే ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు, అయితే ఖమ్మంలో ఇది మరింత వార్తగా మారింది.. ఎందుకు అంటే కరోనా ఎఫెక్ట్ తో చైనాకు ఎలాంటి వస్తువులు వెళ్లడం లేదు. కొద్ది...
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బీజేపీ చాలా మంది ఎంపీల మద్దతు కూడగట్టుకుంది. కొందరు దీనిని వ్యతిరేకిస్తే మరికొందరు దీనిని స్వాగతిస్తున్నారు.. ఏపీలో వైసీపీ కూడా పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు...
తెలుగుదేశం పార్టీ మొత్తానికి మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.. అయితే చంద్రబాబు గతంలో ఇదే మండలి అక్కర్లేదు అని అన్నారు, అది గతం తర్వాత మండలిని అన్ని పార్టీలు స్వాగతించాయి కదా అనేది...
ఈ మధ్య తెలుగుదేశం పార్టీనుంచి కండువా పక్కన పెట్టి, కాషాయ కండువా కప్పుకున్న తెలుగుదేశం నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఓ నాయకుడు, ఇక్కడ ఏపీలో బీజేపీ భజన కంటే తెలుగుదేశం భజన...
ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి.. గతంలో లా వర్గపోరు వస్తుందా అనే అనుమానం కొన్ని సెగ్మెంట్లలో కనిపిస్తోంది, దీనికి ప్రధాన కారణం కూడా ఉంది ..పార్టీ మారాలి అని చూస్తున్న నేతలు ఓటమి...
కొంత మంది కక్రుత్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అవతల వారు పోయినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా వీరు మాత్రం బాగోవాలి బాగుపడాలి అనుకుంటారు ..సరిగ్గా చెప్పాలి అంటే శవాల...
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఈ సమయంలో తనపై చాలా రోజులుగా అసత్య ప్రచారాలు చేశారని అంతా లోకేష్ వెనుక ఉన్న...
వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలకు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. కాపు,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...