ఆంధ్రప్రదేశ్ లో ఇక స్ధానిక సంస్ధల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి, బీజేపీ జనసేన ఇటీవల కలవడంతో ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని...
40 రోజుల పాటు జై అమరావతి ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున టీడీపీ నాయకుడు రంగిశెట్టి వెంకటేశ్వరరావు పోరాడి గుండెపోటుతో ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే... ఆయన మృతిపై టీడీపీ నేత లోకేశ్...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేయడంతో ఇక తాము సాధించాము అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు, కాని దీనికి టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు, ఇల్లు అలకగానే...
ఏపీలో ఇప్పటికే దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు సీఎం జగన్, తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రామ సచివాలయ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, తాజాగా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే ఆయన కెబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారా అంటే అవుననే...
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం పెనుసంచలనం అయింది.. అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపారు ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు, అయితే ఈ సమయంలో ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించలేక అప్పుడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మాణించింది వైసీపీ... సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ ను ప్రారంభించారు.. తీర్మాణానికి అనుకూలంగా 133 వ్యతిరేకంగా 0 తటస్థులు 0 ఓట్లు పడటంతో స్పీకర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...