రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దిగజారారని టీడీపీనేత లోకేశ్ ఆరోపించారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు... ప్రజల్ని ఒప్పించలేని...
అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలు కలిసి ఫిబ్రవరి రెండున పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు...
ఏపీలో తెలుగుదేశం వర్సెస్ వైసీపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కావాలనే తమపై అసత్య వార్తలు రాస్తున్నారు అనేది వైసీపీ చెప్పేమాట... సీఎం జగన్ పై అసత్య వార్తలు వైసీపీ ప్రభుత్వం...
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది... మున్సిపల్ ఎన్నికల్లో కొండంగల్ మున్సిపల్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది... ఈ ఎన్నికల్లో అందరి దృష్టి కొడంగల్ పై...
రైతులకు కేసీఆర్ సర్కార్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. వారికి మళ్లీ ఐదువేల రూపాయలు ఎకరానికి ఇవ్వనున్నారు, ఈ సమయంలో మరో...
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించి అధికారంలోకి వచ్చిన సమయంలో శాసనసభలో ఆయనకు తిరుగులేదు కాని అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మండలిలో మాత్రం మెజార్టీతో ఉంది, దీంతో ఎన్టీఆర్ వెంటనే...
బ్యాంకు ఉద్యోగం సాధించాలని కోచింగ్ తీసుకునే వారికోసం భారతీయ స్టేట్ బ్యాంక్ తీపి కబురు చెప్పింది.. సుమారు 7870 ఖాలీగా పోస్ట్ లకు ధరఖాస్తు స్వీకరిస్తోంది.. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తాజాగా బిగ్ షాక్ ఇచ్చారు... టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...