రాజధాని ప్రాంతంలో రైతులు చంద్రబాబు కంటే పవన్ వెంట ఎక్కువగా ఉంటున్నారు.. అయితే చంద్రబాబు చేసిన మోసం వల్లే తమకు ఈ పరిస్దితి వచ్చింది అని, కేవలం తాత్కాలికం తాత్కాలికం అని చెప్పి...
2021లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇటీవలే కేబినెట్ సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది...
సంక్షేమ పథకాలతో ముందుకు...
స్విట్జర్లాండ్ పేరు చెప్పగానే ముందు వినిపించే పేరు రాజధాని దావోస్....అయితే ప్రతీ ఏడాది అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు గురించి మనకు తెలిసిందే.. తెలుగుదేశం నేతలు మాజీ ముఖ్యమంత్రి...
అనుకున్నట్లే తన పంతం నెగ్గించుకుంది టీడీపీ, ముందునుంచి రాజధాని బిల్లుని అడ్డుకోవాలి అని అనుకున్న తెలుగుదేశం ఫైనల్ గా వైసీపీకి షాక్ ఇచ్చింది.. ఏపీ శాసనమండలిలో, చెప్పినట్టుగానే మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం...
తెలుగుదేశం పార్టీకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు... తాజాగా రెండవరోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఈ సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... శాసమండలిలో సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులను అడ్డుకుని తీరుతామని టీడీపీ నాయకులు చెబుతున్న తరుణంలో...
రాజధాని మూడు ముక్కలు అవుతోంది.. మూడు రాజధానుల నిర్ణయం తనకు బాధ కలిగించింది.. అందుకే తాను రాజకీయంగా పదవిలో ఉండలేను అని తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి...
మూడు రాజధానులపై చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు... ఆ సమావేశాలు మూడు రోజులు జరుగనున్నారు... నిన్న ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అలాగే సీఆర్డీఎ బిల్లులు ఆమోదం పొందిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...