ఈ రోజు ఉదయం 11నుంచి బీజేపీ జనసేనలు సమావేశం అయ్యాయి... ఈ సమావేశం మూడు గంటలపాటు నిర్వహించారు... ఇక నుంచి ఏపీ రాజకీయాలలో తాము బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని జనసేన...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు... 2024లో కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ టీడీపీ కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీని తయారు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియలో ఒక వ్యక్తి చేసిన విశ్లేషణ వైరల్ అవుతోంది... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి నేటి వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన...
మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా ఆయన నవులూరు, ఎర్రబాలెం,పెనుమాక గ్రామాల్లో పర్యటించి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
అక్కడి ...
తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆడియో టేప్ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనం రేపింది... దీంతో ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా...
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో హైపర్ కమిటీ సమావేశం అయింది... ఈ సమావేశం ముగిసిన తర్వాత పురపాలక శాఖ మంత్రి బొత్స స్యతనారాయణ మీడియాతో మాట్లాడుతూ... తమ విదానంతో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీతో అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారని విస్వసనీయ వర్గాల సమాచారం......
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే... అయితే ఈ పొత్తుకు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని ఆరోపిస్తోంది వైసీపీ... ఈ నేపథ్యంలోనే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...