ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందా అంటే అవుననే అంటున్నారు ఆయన.... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది... ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుని ఘర్షణకు...
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు... మరికొద్ది రోజుల్లో పవన్ అమరావతిలో కవాతు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... అయితే ఈ కవాతు...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి వివాధంలో చిక్కుకున్నారు... ఆయన గతంలో మాట్లాడిన కాల్ సంబాషణ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది... ఎస్వీబీసీ ఛానల్ పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగినితో ఫోన్ లో సాగించిన...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే... అమరావతిలో ధర్నాలు చేసేవారు రైతులు కాదని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లని వ్యాఖ్యానించారు... ఇక దీనిపై...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు కీలక బాధ్యతలను అప్పజెప్పారు... ఆయనకు పార్టీ తరపున అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలను...
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... వైసీపీలో చేరి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట...
ఒక వేల ఆయన వైసీపీలో చేరితే...
దారుణం ఉన్మాదం అంతా ఇప్పుడు ఇరాన్ ఇరాక్ అమెరికా చుట్టు వినిపిస్తున్న మాటలు ..వరల్డ్ వార్ కు సిద్దం అయ్యేలా వీరి మాటలు ప్రకటనలు ఉంటున్నాయి.. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...