ధరణి పోర్టల్ ఆహా ఓహో అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నమాట. కానీ ఫీల్డులో ధరణి పోర్టల్ పై అనేక సందేహాలు, ఆందోళనలు, సమస్యలు నెలకొన్నాయి.
ధరణి పోర్టల్ ఉద్దేశం మంచిదే అయినా... ఆచరణలో...
హైదరాబాద్ నగరంలో 5 దశాబ్దాల క్రితం జరిగిన భూకబ్జా వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 53 ఏళ్ల క్రితం ఫోర్జరీ సంతకాలతో నాలుగున్నర ఎకరాల భూమి కబ్జా చేసిన వ్యవహారం ఇప్పుడు...
కరోనా కాలంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కరోనా మొదటి వేవ్ లో కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించింది. రెండో వేవ్ సమయంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...