తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు టీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ అలాగే ఈ బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల దరఖాస్తు గడువు ఈనెల...
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్పై కేసు నమోదైంది. ఆయనతో పాటు సంస్థలోని మరో ఐదుగురిపై కోర్టు ఆదేశాల మేరకు ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్ హసీనా తి ఏక్ దివానా...
గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ రిటైర్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని విరాట్’కు చేరువగా వెళ్లి.. ప్రేమగా దాన్ని నిమిరారు. ఈ గుర్రం ఇప్పటివరకు 13...
ఏపీలో రోజు రోజుకూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఇప్పటికే టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక శ్రీశైల మలన్న స్వామిని దర్శించుకోవాలన్నా కేవలం ఆన్...
ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. నేటి యువత తిండి లేకపోయినా ఉంటారేమో గానీ.. స్మార్ట్ ఫోన్ లేకపోతె బతకలేరు అన్నచందంగా మారింది పరిస్థితి. ఫేస్ బుక్, ఇన్...
Regional Ring Road
సిద్దిపేట జిల్లాలో గ్రామాల లిస్ట్ ఇదే !
https://youtu.be/YcRlJDLPM5Q
తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నిర్మితమవుతున్న గ్రామాల లిస్ట్ అధికార వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. తాజా సమాచారం మేరకు344 కిలోమీటర్ల మేర...
కరోనా కష్టకాలంలోనూ తిరుమల శ్రీవారికి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న స్వామి వారిని 27,895 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...