ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల రిపోర్ట్ ఈ కింది విధంగా ఉన్నాయి. పది రోజుల్లో 3.79 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. ఎస్సి, ఎస్టీ,...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్.లవన్న వివరాలు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల...
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. దేశంలో 380 రైళ్లను రద్దు చేస్తూ IRCTC నిర్ణయం తీసుకుంది. వెదర్ కండిషన్స్ వల్ల శనివారం 380 రైళ్లను రద్దు చేస్తున్నాం. రద్దు చేసిన రైళ్ల జాబితాలో ఢిల్లీ,...
ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణలో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల...
తెలంగాణ: పోలీస్ విధి నిర్వహణ అంటేనే ఎన్నో ఆటుపోట్లు. మరెన్నో సవాళ్లు. వాటన్నింటిని తట్టుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎండ, వాన తేడా లేకుండా పని చేస్తుంటారు పోలీసులు. ఇలా ఎంత...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే తాజాగా రైతులకి అగ్రి గోల్డ్ లోన్ పేరుతో లోన్స్...
శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో బుధవారం ఇంజినీరింగ్ అధికారులకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సివిల్ ఇంజినీరింగ్ లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానం, మెళకువలు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. ఈ యాగం జనవరి 21 నుండి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జరగనుంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత...
ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. జనసేన పార్టీకి కామన్ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ...
Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు.. 25 ఎంపీ స్థానాల...
దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు....
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా శాసనమండలి...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...