నవోదయ విద్యాలయ సమితి 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా...
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం భోగి పండుగ ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధనుర్మాస కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం శ్రీ...
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ ఛైర్మన్గా ఎస్.సోమ్నాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ బాధ్యతలు చేపట్టకముందు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్...
తిరుగిరుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. దీనితో భక్తుల్లో టెన్షన్ నెలకొంది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గోడపై తిష్టవేసింది. చిరుతను...
తిరుమల భక్తులకు గమనిక. నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్లో పంచగవ్య ఉత్పత్తుల...
తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తోడుగా ఉండే అన్న..ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి...
ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అధికారులు ప్రకటించారు. నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది....
సాధారణంగా మహిళలు కను బొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటారు. కొంతమంది కనుబొమ్మలతో పాటు నుదిటి పైనా కూడా పెట్టుకుంటారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం కను బొమ్మల మధ్యలోనే బొట్టును పెట్టుకుంటారు....
ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. జనసేన పార్టీకి కామన్ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ...
Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు.. 25 ఎంపీ స్థానాల...
దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు....
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా శాసనమండలి...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...