జనవరి 1 నుంచి వస్తు సేవల పన్నులో పలు మార్పులు రానున్నాయి. ఇందువల్ల పలు వస్తువుల సేవలు ఒకటో తేదీ నుంచి ప్రియం కానున్నాయి. 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పలు సేవలు, వస్తువులపై...
తెలంగాణ: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండా గ్రామంలో అధికారులకు , రైతులకు తగాదా ఏర్పడింది. రైల్వే మార్గం కోసం సర్వేకు వచ్చిన ఎమ్మార్వో, ఆర్ఐలను రైతులు అడ్డుకున్నారు.
గతంలో ఎన్నో భూములు...
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించి..ఆన్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి (వైకుంఠ ద్వార...
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో వరుసగా రెండోరోజు భూకంపం సంభవించింది. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో రిక్టార్ స్కేల్పై 3.6 తీవ్రత నమోదైనట్లు కేఎస్ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2.16...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...
రేషన్ కార్డ్ అనేది భారతదేశంలో నివసిస్తున్న దారిద్రరేఖకు దిగువన్న వారికి ముఖ్యమైంది. అయితే దీంట్లో అప్ డేట్స్ చేసుకోకుంటే మాత్రం దక్కాల్సిన సౌకర్యాలు మిస్ చేసుకునే అవకాశం ఉంది. వివాహం చేసుకున్నప్పుడు, అలాగే...
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందు వరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ...
భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 641 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 641
పోస్టు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...