ఎండలు మాములుగా లేవు దారుణంగా ఉంటున్నాయి, అయితే మనం ఇలా మాడిపోతున్నాం ఇక జంతువులకి కూడా ఇలాగే ఉంది.. పాపం నీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నాయి.. భానుడి ప్రతాపం జంతువులు మనుషులపైనే...
వీరప్పన్ ఈ పేరు తెలియని వారు ఉండరు.. చందనపు దొంగ వీరప్పన్ దేశంలో అందరికి తెలిసిన వ్యక్తి ప్రభుత్వాలని షేక్ చేశాడు.. సత్యమంగళం అడవుల్లో ప్రతీ అణువు అణువు తెలిసిన వ్యక్తి వీరప్పన్,...
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. రోజుకి ఏకంగా 1.50 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు ఎలా ఉందో. ఇక ఓ పక్క వాక్సినేషన్ ప్రక్రియ...
కొన్ని కేసులు వింటుంటే నిజంగా ఒళ్లు జలదరిస్తోంది, డబ్బుల కోసం ఏకంగా మనిషి ప్రాణాలు సైతం తీస్తున్నారు.. ఇక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం జరిగిన ఈ దారుణం వింటే షాక్ అవ్వాల్సిందే....కట్టుకున్న భార్య...
వందల సంఖ్యలో వచ్చే కేసులు ఇప్పుడు వేలల్లో నమోదు అవుతున్నాయి.. ఏకంగా ఏపీలో రోజుకి ఇప్పుడు మూడు వేల కేసులు నమోదు అయ్యాయి.. దీంతో జనం బెంబెలెత్తి పోతున్నారు.. ఫస్ట్ వేవ్ కంటే...
తెలుగు వారు అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఉగాది, అయితే ఈ పండుగతో తెలుగు సంవత్సరం ప్రారంభం అయింది అని చెబుతారు, అయితే ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ...
ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 13న జరుపుకుంటారు..ఏప్రిల్ 12 ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 13 ఉదయం 10.16 గంటలకు ముగుస్తుంది. ఇక ఉగాది ప్రాముఖ్యత ఏమిటి అనేది చూద్దాం...చైత్ర శుక్ల...
ఉగాది రోజున కచ్చితంగా అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు.. అయితే ఉగాది పచ్చడిని గుడిలో కూడా ప్రసాదంగా ఇస్తారు, ఇళ్లల్లో కూడా చేసుకుంటారు, ఇందులో వేసే ప్రతీ ఆహార పదార్దం రుచులకు కారణం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...