సెప్టెంబర్ 28నుండి జరగవలసిన ఎంసెట్ రెండో విడుత కౌన్సిలింగ్ వాయిదా వేసినట్టు అధికారులు స్పష్టం చేసారు. ఇంజనీరింగ్ ఫీజుల విషయం ఇంకా ఏటు తేలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఎంసెట్...
తిరుపతి సమీపంలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మునుపెన్నడూ ఎక్కడ జరగని ఈ ఘటన అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది. మనం ఇప్పటివరకు కారును ట్రాక్టర్ ఢీకొడితే కారు తునాతునకలవడం...
CUET PG కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే తాజా...
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బ్యాంకింగ్ దిగ్గజం SBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 1673 పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అర్హత, ముఖ్యమైన తేదీలు...
మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో అదిరే...
తెలంగాణాలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా కొంతకాలం కిందట ఆమె భర్త మరణించగా...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు ఇవే..
ఇందులో 21 సైంటిస్ట్ ‘బీ’, టెక్నికల్...
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని...
నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పకల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్(Women Petrol Bunk)ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని...
ఏపీ మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ప్రకటించారు. ఏపీ మిర్చి రైతుల(Chilli...