సెప్టెంబర్ 28నుండి జరగవలసిన ఎంసెట్ రెండో విడుత కౌన్సిలింగ్ వాయిదా వేసినట్టు అధికారులు స్పష్టం చేసారు. ఇంజనీరింగ్ ఫీజుల విషయం ఇంకా ఏటు తేలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఎంసెట్...
తిరుపతి సమీపంలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మునుపెన్నడూ ఎక్కడ జరగని ఈ ఘటన అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది. మనం ఇప్పటివరకు కారును ట్రాక్టర్ ఢీకొడితే కారు తునాతునకలవడం...
CUET PG కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే తాజా...
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బ్యాంకింగ్ దిగ్గజం SBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 1673 పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అర్హత, ముఖ్యమైన తేదీలు...
మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో అదిరే...
తెలంగాణాలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా కొంతకాలం కిందట ఆమె భర్త మరణించగా...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు ఇవే..
ఇందులో 21 సైంటిస్ట్ ‘బీ’, టెక్నికల్...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...