లేడీస్ హస్టల్లో అబ్బాయిల దూరడమే కాదు ఏకంగా అక్కడ అమ్మాయిలతో రెండు రోజులు సీక్రెట్ గా వారితో ఉంటున్న సంఘటనలు జరుగుతున్నాయి, తాజాగా నూజివీడులో ట్రీపుల్ ఐటీలో ఇలాంటి ఘటన జరిగింది..ఏకంగా...
మహిళలకు రాను రాను రక్షణ కరువైంది.... ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక చోట కామాంధులకు యువతులు బలిఅవుతున్నారు... తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది... ఓ యువకుడు తనను వేధిస్తున్నాడనే ఉద్దేశంతో...
భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే ఉద్దేశంతో భర్త ఆమెను పిల్లులు చూస్తుండగానే నరికి చంపాడు ఈ దారుణం బద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది... అశ్వరాపు పేటకు చెందిన స్వరూపా మంగరాజుకు పదేళ్ల క్రితం...
దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత మహిళలకు రక్షణగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాక్ట్ 2019 తీసుకు వచ్చారు... మహిళలపై...
కోడికోసం కన్న కొడుకుని తండ్రి చంపడం ఏంటని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారా అవునండీ మీరు విన్నది నిజమే... ఎక్కడైనా ఆస్తికోసం కొడుకు తల్లిదండ్రులను, లేదా తల్లిదండ్రులు కొడుకుని హత్యచేసిన సంఘటనలు చూశాముకాని కానీ...
పచ్చని సంసారంలో అక్రమసంబంధాలు చిచ్చుపెడుతున్నాయి... అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే ఉద్దేశంతో భార్యను లేదా భర్తను ప్లాన్ వేసి హత్య చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది...
వెంకటయ్య వెంకటమ్మ అనే...
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది... తన భార్యను కాపురానికి పంపించనందుకు భార్య మేనమామను బలికొన్నాడు... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజైరాజు భార్య భర్తలు వీరికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...