పశ్చిమ బెంగాల్ లో ఎందరో రోగులకు రూపాయికే చికిత్చ అందించిన ప్రముఖ వైద్యుడు సుశోవన్ బెనర్జీ కన్నుమూశారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన కృషికి కేంద్రం పద్మశ్రీ...
ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలివే..
భర్తీ చేయనున్న ఖాళీలు: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సీఎస్ఈ,...
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని కాస్త ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో...
ఏపీ సర్కార్ ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ...
తమిళనాడు రాష్ట్రంలో ఓ ఒంటరి ఏనుగు ప్రయాణికులను బెంబేలెత్తించింది. హోసూరు సమీపంలోని డెంకనికోట అంచెట్టి రహదారి పక్కన ఏనుగు 2 గంటల పాటు తిష్ట వేసింది. ఏనుగు ఉన్నంత సేపు వాహన చోదకులు...
శృంగారంలో పాల్గొన్నప్పుడు అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి రక్షణ ఇచ్చేదే కండోమ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కండోమ్ను మరో విధంగా కూడా వాడుతున్నారు యువకులు. దాంతో వారికి కండోమ్...
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చిరుతపులుల కలకలం రేగింది. ధర్మారం-కొండరాజుపల్లి గ్రామాల మధ్య చిరుతపులులు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రివేళ తిరుగుతున్న చిరుతపులులను చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...