తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు...
నిరుపేద విద్యార్థులకు ఏపీ ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ అందే ప్రతాపరెడ్డి అన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈలలో మంచి ర్యాంక్ లు వచ్చిన వారు చదువుకు దూరం...
నిరుద్యోగులకు మరో చక్కని ఉద్యోగ అవకాశం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు:...
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కింద ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో ఏఆర్టి, ఐసిటిసి, పీపీటిసిటీ సెంటర్లలో మొత్తం...
తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు బ్రతకడమే ప్రశ్నార్థకంగా మారింది. గ్యాస్, పెట్రోల్, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక తాజాగా కొత్తిమీర ధరల కొండెక్కాయి. సాధారణంగా చికెన్, మటన్ కొత్తిమీర...
ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటంటే..దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు...
ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇటీవలే వివిధ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా..తాజాగా విద్యా శాఖలో కొత్త పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతూ కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. దీనికి సంబంధించి శనివారం...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...