ప్రముఖ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందారు. అయితే రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రెన్యువబుల్ ఎనర్జీ (ఆర్ఈ) విభాగంలో..ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....
ఐఎస్సీఈ పన్నెండో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సీఐఎస్సీఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన వారిలో 99.52 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు వెల్లడించింది. 18 మంది విద్యార్థులు తొలి...
తెలంగాణాలో బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. నేడు (జూలై 24) ఆషాఢ మాసం చివరి రోజు. నేటితో బోనాల పండగ ముగియనుంది. చివరి రోజు హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి...
నిన్న కురిసిన వర్షం నుండి తెలంగాణా రాష్ట్రం ఇంకా తేరుకోలేదు. ఈలోపే మరో పిడుగులాంటి వార్త వాతావరణశాఖ చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో...
తెలంగాణను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇంకా రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ...
నిరుద్యోగులకు మరో చక్కని అవకాశం. ఇప్పటికే పోలీస్, ఫారెస్ట్, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీనితో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా… 57,751 క్యూసెక్కుల ఔట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...