ఇప్పటికే వారాంతాల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈనెల 3వ తేదీన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ...
మీరు టీచింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్..సాధారణంగా ఎంపీపీఎస్, జడ్పీపీఎస్, ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు వంటివి ప్రభుత్వం అధీనంలో నడుస్తాయి. అయితే ప్రత్యేకమైన పాఠశాలలు అంటే వాటిలో ప్రవేశానికి విద్యార్థులు అర్హత...
తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ,...
తెలంగాణాలో ఎంట్రన్స్ టెస్టులు జూలైలో జరగనున్నాయి. అయితే పవేశ పరీక్షలకు అప్ప్లై చేసిన విద్యార్థులు ఆ తరువాత ఎగ్జామ్ ఎప్పుడుంది? ఏంటి అనే విషయాలు పట్టించుకోరు. దీనితో పరీక్ష అయిపోయినాక ఆ విషయం...
బ్యాంకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త..ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7000 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మేరకు ఐబీపీఎస్ పూర్తి వివరాలను వెల్లడించింది. దీనికి సంబంధించి...
మీరు టెన్త్ పాస్ అయ్యారా? అయితే మీకు సదావకాశం. పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ముంబయిలోని ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన...
నేడు తెలంగాణాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా...
విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మొత్తం 326 మంది విద్యార్థినులు చదువుతుండగా..అందులో 128 మంది విద్యార్థినులు కలుషిత...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...