తెలంగాణ ప్రజలకు అలెర్ట్. ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు...
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీపీజీసెట్-2022 షెడ్యూల్ ను యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి షెడ్యూలును విడుదల చేసింది. ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్, ఒకే ఫీజు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న...
తెలంగాణలో ఆహార పరిశ్రమల ఏర్పాటుకు సర్కార్ పూనుకుంది. అందులో భాగంగా ఆంద్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన మిర్యాలగూడ నియోజకవర్గo దామరచర్ల దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటుకు సిద్ధపడింది. కాని స్థానిక దళారి నాయకులు...
స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు...
ఎట్టకేలకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా...
ఏపీలో ఎలుగుబంటి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి దాటికి ఏకంగా ఏడుగురికి తీవ్రగాయాలు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ నేటితో...
హైదరాబాద్ వాసులారా బిగ్ అలెర్ట్. హైదరాబాద్ లో రాగల 24 గంటల్లో 200 mm వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు....
ఏపీలో ఎలుగుబంటి ప్రజలను హడలేత్తిచ్చింది.శ్రీ కాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగు బంటి దాడితో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది. ఘటనాస్థలికి చేరుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు ఎలుగుబంటిని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...