ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా...
నిరుద్యోగులకు అలెర్ట్. సెప్టెంబర్ 17న నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాను డెక్కన్ బ్లాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి...
బిటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్..భారత ప్రభుత్వ రంగానికి చెందిన బెంగాల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్ 39 జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ అసోసియేట్, అసోసియేట్ కంపెనీ సెక్రటరీ, సీనియర్ అసోసియేట్,...
తెలంగాణ నిరుద్యోగులకు TSPSC వరుస తీపి కబురులను చెబుతుంది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు రిలీజ్ కాగా తాజాగా మరో 833 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ లోని వివిధ...
జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్ కు సానుకూలంగా స్పందించింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన...
సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడిని పువ్వులతో అలంకరించి పూజిస్తుంటాము. పువ్వులతో అలంకరించి పూజ చేయడం అనేది పూర్వం నుండి వస్తున్న ఒక ఆనవాయితీ. కానీ దీని వెనుక అసలు కారణం ఎంటో,...
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ లో పలు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా...
ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచారు. 99 ఏళ్ల వయసు గల ఆయన నార్సింగ్ పుర్ లోని పీఠంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...