SPECIAL STORIES

జేఈఈ మెయిన్‌-1 దరఖాస్తు గడువు పెంపు..

తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 21 నుంచి 29 వరకు జరగనున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా..జేఈఈ మెయిన్‌ రాయాలనుకునే విద్యార్థులలో ఇంకా దరఖాస్తు చేసుకొని అభ్యర్థులకు జాతీయ...

వేసవిలో మొబైల్ ఫోన్ కాలిపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఈ మధ్యకాలంలో ఫోన్ పేలిపోవడాన్ని తరచుగా చూస్తున్నాం. దానివల్ల కేవలం ఫోన్ మాత్రమే కాకుండా పట్టుకున్న మనుషులకు కూడా తీవ్ర గాయాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా  కొంతమంది మరణించిన సంఘటనలు కూడా...

NPCILలో 225 ఎగ్జిక్యూటివ్‌లు..మీరు కూడా అప్లై చేసుకోండి..

భారత ప్రభుత్వరంగానికి చెందిన అణుశక్తినగర్‌లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. భర్తీ చేయనున్న ఖాళీలు: 225 పోస్టుల వివరాలు:...
- Advertisement -

ఏపీ నగర వాసులకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు..

ఎండలు అధికంగా పెరడంతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా ఏపీ లో ఎండలు తీవ్రత అధిక స్థాయిలో ఉండడంతో..నగర వాసులు వదెబ్బకు గురవుతున్నారు. అందుకే ఎండ నుండి ఉపశమనం ఇచ్చే...

డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఎస్బిఐ గుడ్ న్యూస్..

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహించింది.  దీనిలో...

వేసవి సెలవులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..

వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27నుండి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన అనంతరం..వేసవి సెలవులు ప్రకటించనున్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు...
- Advertisement -

వివిధ ఆలయాలను సందర్శించిన భార‌త ఉప‌రాష్ట్రపతి

ఆధ్యాత్మిక, చారిత్రక అనుభూతుల గురుతుచేసుకుంటూ భార‌త ఉప‌రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అయోధ్య పరిసరాలను సందర్శించడానికి, దేవుని దర్శనం పొందేందుకు అయోధ్యకు వెళ్ళాడు. స‌తీస‌మేతంగా అయోధ్య వెళ్లిన వెంక‌య్య అక్క‌డ దేవుడికి ప్ర‌త్యేక పూజ‌లు...

యాక్సిస్ బ్యాంక్ లో మినిమమ్ బాలన్స్ పెంపు..

ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చిన బ్యాంకులో వాళ్ళు డబ్బులు పెట్టడానికి మొగ్గుచూపుతారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్  కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. అయితే ఈ బ్యాంకు లో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...