తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ...
సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. లఖోలి-రాయపూర్ మధ్య రెండో లైన్ పనులు, నయా రాయపూర్ స్టేషన్, యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా పలు...
బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఎంతోమంది సెలబ్రిటీలను 90 రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా బిగ్ బాస్ ఇంట్లో ఉంచి టాస్క్ లతో ప్రేక్షకులకు...
తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్. రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం...
ఇండియా పోస్ట్ విభాగానికి చెందిన బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ 19 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి పోస్టుల భర్తీకి అర్హులైన...
సాధారణంగా తిరుమల తిరుపతికి వెళ్లిన భక్తులందరూ మొక్కు మేరకు పలు కానుకలు చెల్లించుకొంటారు. కానీ ఇక్కడ టీటీడీ నిర్వాకం వల్ల సీన్ రివర్స్ అయింది. టీటీడీనే ఓ భక్తుడికి రివర్స్ చెల్లింపులు చెల్లింకుకోవాల్సి...
ఇటీవలే సింగరేణి కాలరీస్లో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మరికాసేపట్లో రాత పరీక్ష జరుగనుంది. నేడు ఉదయం 10 గంటల నుంచి...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...
మాజీ సీఎం కేసీఆర్ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు...