Blinkit | మార్కెటింగ్ అనేది ఒక కళ. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రంగంలోకి ముందుకు దూసుకెళ్లాలనేది దీని ప్రధాన సూత్రం. దీనిని బ్లింక్ఇట తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. దుబాయ్ వేదికగా జరిగిన...
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్న అవార్డులను(Khel Ratna Award) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల చెస్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ సహా నలుగురు క్రీడాకారులను ఈ అవార్డులకు...
గుకేష్(Gukesh).. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెనమెగిపోతోంది. ఎందుకంటే.. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్ అయి అతడు సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ చాంపియన్గా నిలిచాడు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ల విషయంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అడిలైడ్ టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్...
ఆస్ట్రేలియా, భారత్ రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ నెల 6 నుంచి ఈ టెస్ట్ మొదలవుతుంది. తొలి టెస్ట్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ రెండో టెస్ట్తో...
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. క్రికెట్లో అనేక రికార్డ్లను తన సొంతం చేసుకున్న ఆటగాళ్లలో సచిన్ ఒకరు. కాగా తాజాగా సచిన్ పేరిట ఉన్న ఒక...
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్గా జై షా బాధ్యలు స్వీకరించారు. ఇటీవల ఐసీసీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో జై షా(Jay Shah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా...
రోహిత్ శర్మ(Rohit Sharma) భార్య రితికా సజ్జే ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ముఖ్యమైన క్షణాల కోసం హిట్ మ్యాన్.. ఆస్ట్రేలియా టూర్కు వెళ్లకుండా భారత్లోనే ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత...
టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేరు తప్పకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం...
వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం(Mamnoor Airport) అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం శంషాబాద్ విమానాశ్రమానికి 150 కిలోమీటర్ల దూరంలో...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ(SLBC Tunnel) నిర్మాణ సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాగా ఈరోజు...
పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట జిల్లా...