ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే టీ20 మ్యాచ్ లో రోహిత్ టాస్ నెగ్గాడు. దీనితో బౌలింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇక టాప్ 11లో ఒక్క మార్పు చేశారు. రిషబ్...
BCCI ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం అక్టోబర్ 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ, అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు....
నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే టికెట్ల విక్రయంలో HCA పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ఈ మ్యాచ్ కు...
కెప్టెన్ కూల్. ద ఫినిషర్. జార్ఖండ్ డైనమేట్ ఇలా అభిమానుల మదిలో మహేంద్ర సింగ్ ధోని నిలిచిపోయారు. భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన ధోని 2020 లో అంతర్జాతీయ ఫార్మాట్...
టీమిండియా స్టార్ మహిళా ప్లేయర్ ఝులన్ గోస్వామి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే తనకు చివరి మ్యాచ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం అంతా బావోద్వేగమే....
నేడు ఉప్పల్ లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలి టీ20 మ్యాచ్ లో ఇండియా ఇచ్చిన భారీ టార్గెట్ ను ఆసీస్ అలవోకగా చేధించారు. వర్షం కారణంగా...
అనుకున్నట్టుగానే ఇండియా-ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. భారత్ ఏకంగా 200 పైచిలుకు స్కోర్ చేసింది. అయినా ప్రత్యర్ధులు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కొండంత స్కోర్ ను కరిగిస్తూ విజయాన్ని చేరుకున్నారు....
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ20పైనే అందరి దృష్టి నెలకొంది. దీనితో అభిమానులు టికెట్ల వేటలో పడ్డారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...