ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ...
ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో లభిస్తాయన్న విషయం తెలుసుకున్న అభిమానులు...
ఆసియా కప్ 2022 మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో 15 మందితో కూడిన సభ్యులు చోటు దక్కించుకున్నారు. ఇందులో హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్),...
ఇకపై క్రికెట్ లో ఉన్న రూల్స్ మారనున్నాయి. గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫారసులను ఐసీసీ ఆమోదించింది. ఈ మేరకు కొత్త రూల్స్ ను వెల్లడించింది. అయితే ఈ రూల్స్...
వచ్చే అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి నెలకొంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగబోతున్నాయి. ఇక అంతకు ముందే ఇండియా...
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు ముక్కుసూటి మాటలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తాజాగా గంభీర్ విరాట్ కోహ్లీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. క్రికెట్ లో హీరో ఆరాధన ఉందని, అది...
వచ్చే అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి నెలకొంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగబోతున్నాయి. ఇక అంతకు ముందే ఇండియా...
కరోనా కారణంగా గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగలేదు. అలాగే IPL మ్యాచ్ లకు భాగ్యనగరం వేదిక కాలేదు. ఇక మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...