ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ 20లో ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ ఇచ్చిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయారు. సూర్యకుమార్ శతకంతో (117) చెలరేగగా మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. దీనితో...
మహేంద్రసింగ్ ధోని తరువాత అతని వారసునిగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. దానికి తగ్గట్టే ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలెన్నో. టెస్ట్ మ్యాచ్ లోను టీ20 ని తలపించే ఆటతీరు...
టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ కూల్ ధోని తరువాత అత్యధిక అభిమానులు ఉన్న ఆటగాడు కోహ్లీ. ఇప్పటివరకు కోహ్లీ ఆట తీరు వేరు....
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇదే ఊపులో నేడు జరగబోయే రెండో మ్యాచ్ లోను విజయభేరి మోగించాలని తహతహలాడుతుంది. మొదటి...
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోటీల్లో ఆమె ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. రెండో సీడ్ తై జుయింగ్ (చైనీస్ తైపీ)పై 13-21 21-12 12-21...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టిన సానియాకు నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ...
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ-పెళ్లిళ్లు-విడాకులు ఇలా సాగుతుంది. ఎవరు ఎప్పుడు ఏ కారణంతో విడిపోతారో చెప్పలేం. ఈ మధ్య సామ్-చై ల విడాకులు, షణ్ముఖ్-దీప్తి సునైనా బ్రేకప్ ఇలా చెప్పుకుంటూ పోతే...
చాలాకాలం తరువాత శిఖర్ ధావన్ టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు అతనికి కెప్టెన్సీ బాధ్యతను ఇచ్చింది.
భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్,...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...