టీమిండియా ఆటగాళ్లు బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్న ఇండియా ఆ తరువాత విండీస్ టీ20 సిరీస్ పర్యటనకు బయలుదేరనుంది. తాజాగా విండీస్ పర్యటనకు ఆటగాళ్లను ఎంపిక...
మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. అలాగే తుయ్ లిన్ గుయెన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో పీవీ సింధు కష్టపడి గెలిచింది. సింధు...
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరి కొట్టిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఇండియా ఇప్పుడు రెండో వన్డేకు సన్నద్ధమవుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్...
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరి కొట్టింది. ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. బుమ్రా (6/19) దెబ్బకు 110 పరుగులకే కుప్పకూలింది....
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ 20లో ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ ఇచ్చిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయారు. సూర్యకుమార్ శతకంతో (117) చెలరేగగా మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. దీనితో...
మహేంద్రసింగ్ ధోని తరువాత అతని వారసునిగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. దానికి తగ్గట్టే ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలెన్నో. టెస్ట్ మ్యాచ్ లోను టీ20 ని తలపించే ఆటతీరు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...