WhatsApp :ప్రపంచ వ్యప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. గంట నుంచి వాట్సాప్ సేవలు యుజర్స్కి అందడం లేదు. వాట్సాప్లో వచ్చిన ఈ సాంకేతిక సమస్యలతో యూజర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మెసేజ్ వెళ్లిందా?...
రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్ మరోసారి సత్తా చాటింది. ట్రాయ్ వెల్లడించిన వివరాల మేరకు జియో(Jio) తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఆరేళ్ల కాలంలో మెుదటిసారిగా డౌన్లోడ్, అప్లోడ్ 4జీ ఇంటర్నెట్ స్పీడ్లో...
GSLV-3: మరో మైలురాయి లాంటి ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీఎస్ఎల్వీ మార్క్-3ను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 23న జీఎస్ఎల్వీ-3 (GSLV-3) అందరిక్షంలోకి దూసుకువెళ్లనుంది....
Mondelez india (మోండెలెజ్ ఇండియా) యొక్క అత్యాధునిక శ్రీ సిటీ ఫ్యాక్టరీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 4వ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (4IR) డిజిటల్ లైట్హౌస్ అవార్డు లభించింది. అధునాతన సాంకేతికతలు...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...