భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్12(GSLV F12) ప్రయోగం విజయవంతం అయింది. నిరంతరాయంగా 27:30 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్...
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీల హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఓటీటీలకు బాగా అలవాటపడిపోయారు. దీంతో ఆయా యాప్స్ కూడా సబ్ స్క్రిప్షన్స్ ధరలు(Netflix Subcription Plans) భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో...
ట్విట్టర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి విస్తృతంగా మార్పులు చేసిన ఎలన్ మస్క్(Elon Musk) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు....
ఐఫోన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ కంపెనీ. ఈ ఫోన్ వాడకాన్ని రిచ్ సింబల్ గా భావిస్తుంటారు. ఐపాడ్ నుంచి ఇయర్ బడ్స్ వరకు సూపర్ ఫీచర్స్ తో అదరగొడుతుంటాయి. చాలా కాస్ట్లీగా ఉండే...
Meta launches paid blue tick for instagram, facebook: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ని ఫాలో అయిపోతోంది 'మెటా'. బ్లూటిక్ కోసం ఇప్పటికే ట్విట్టర్ ప్రతి నెలా వసూలు చేస్తుండగా.....
VI enhance its network capacity in Telangana, Andhra Pradesh: సుప్రసిద్ధ టెలికామ్ సేవల ప్రదాత, వి తమ నెట్వర్క్ అనుభవాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా (ఏపీ అండ్ టీ) రాష్ట్రాలలోని వినియోగదారులకు...
HP Envy x360: హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సేవల దిగ్గజ కంపెనీ HP ఇండియాలో కొత్తగా ల్యాప్టాప్లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ల పేరు ‘Envy x360’. ఈ వేరియంట్లు...
Google layoff: ఐటీ ఉద్యోగుల్లో రెసిషన్ భయం కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడిపోతాయో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకునే...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...