తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోనే...
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సాక్షిగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి, భూముల విలువను చంద్రబాబు గుర్తించారని తెలిపారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100...
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) ప్రభుత్వాన్ని విమర్శించారు. గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం నిమిత్తం బిల్లు(RTC Bill)ను రాజ్ భవన్కు పంపారు. దీంతో ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి...
రోజురోజుకు విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నగర శివారులోనే ఎకరం రూ.100కోట్ల ధర పలికిదంటే భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంతో...
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని...
మరోసారి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. గత మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం తొలిసారిగా హైదరాబాద్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...