తెలంగాణలో తమ పట్టును సాధించుకునేందుకు ప్రతి రాజకీయపార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే మునుగోడు ఉపఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ బరిలోకి తాజాగా బీఎస్పీ కూడా చేరింది. మునుగోడులో బీఎస్పీ...
మునుగోడులో ఉప ఎన్నికకను నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషన్ ప్రకటించటంతో, తెలంగాణలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా తమ పవర్ను నిరూపించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తుండగా.. తమ ఉనికిని కాపాడుకునేందుకు...
ట్విట్టర్ను పబ్లిసిటీ కోసం, అటెన్షన్ కోసం ఆర్జీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓ సినీ డైరెక్టర్ ఒక సినిమా రంగంలోని వాటిపైనే స్పందించాలని లేదు.. 24 ఫ్రేమ్స్లా అన్ని విషయాల్లోనూ...
తెలంగాణలో రైతుల నేస్తంగా పిలిచే గోపాలమిత్రలకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. గోపాలమిత్రులకు దసరా కానుక ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. 30 శాతం జీతాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను ఆనుకొని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో...
తన తమ్ముడు పవన్కే భవిష్యత్తులో మద్దతు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో, హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు....
మెదక్ జిల్లాలో తనపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైయస్ షర్మిళ స్పందించారు. అవినీతి, కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యేకు స్వయాన తండ్రే చెప్పారని షర్మిల గుర్తు చేశారు. అదే విషయాన్ని...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...