Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రముఖ రాజకీయ పార్టీలు అన్ని మునుగోడులో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న...
KTR Road Show: మునుగోడు ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల నాయకులు, పార్టీ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అయితే.. నేడు మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...
Minister Harishrao: అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది..అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడెం మండలం రాజుపేట తండాలో గ్రామస్థులతో బేటీ...
Peddapally District: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును అమ్మకానికి తీసుకువెళుతుండగా పట్టుబడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గోదావరిఖనిలోని ఆస్పత్రిలో జరిగింది. ఓ తల్లి తన కుమార్తెకు పుట్టిన...
Uppal double murder case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీ కొడుకుల జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని ఊహించిన...
GHMC: ఓ సివిల్ వివాదానికి సంబంధించి, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినా.. స్పందించకపోవటంతో జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్కు లోకేష్ కుమార్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయం...
Dc thanda: విద్యుత్ సరఫరా లేదని వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వాసులు, ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి....
Munugode Bypoll :మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసి, నామినేషన్ల పరిశీలన పూర్తయిన విషయం తెలిసిందే.. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. ఈనేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక (Munugode...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని...
అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది....
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....