మునుగోడులో ఉప ఎన్నికకను నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషన్ ప్రకటించటంతో, తెలంగాణలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా తమ పవర్ను నిరూపించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తుండగా.. తమ ఉనికిని కాపాడుకునేందుకు...
ట్విట్టర్ను పబ్లిసిటీ కోసం, అటెన్షన్ కోసం ఆర్జీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓ సినీ డైరెక్టర్ ఒక సినిమా రంగంలోని వాటిపైనే స్పందించాలని లేదు.. 24 ఫ్రేమ్స్లా అన్ని విషయాల్లోనూ...
తెలంగాణలో రైతుల నేస్తంగా పిలిచే గోపాలమిత్రలకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. గోపాలమిత్రులకు దసరా కానుక ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. 30 శాతం జీతాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను ఆనుకొని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో...
తన తమ్ముడు పవన్కే భవిష్యత్తులో మద్దతు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో, హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు....
మెదక్ జిల్లాలో తనపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైయస్ షర్మిళ స్పందించారు. అవినీతి, కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యేకు స్వయాన తండ్రే చెప్పారని షర్మిల గుర్తు చేశారు. అదే విషయాన్ని...
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ప్రకటించగా, తెలంగాణకు అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో 16 అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ, రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 16...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...