తెలంగాణ

RTC Bill | ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

RTC Bill | టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. రెండు రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత, పలు అంశాలపై స్పష్టత తీసుకున్న తమిళిసై గ్రీన్ సిగ్నల్...

Raja Singh | సొంతవారే తనపై కుట్ర చేస్తున్నారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమోషనల్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు అన్నారు. అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో మాట్లాడిన రాజాసింగ్.. ఇంటా బయటా తనను...

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్య అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోనే...
- Advertisement -

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు 

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సాక్షిగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి, భూముల విలువ‌ను చంద్ర‌బాబు గుర్తించారని తెలిపారు. తెలంగాణ‌లో ఎక‌రం అమ్మితే ఏపీలో 100...

Eatala Rajender | గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపారు: ఈటల రాజేందర్ 

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) ప్రభుత్వాన్ని విమర్శించారు. గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి...

RTC Bill | గవర్నర్ vs ప్రభుత్వం.. ఆర్టీసీ బిల్లుపై వీడని ఉత్కంఠ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం నిమిత్తం బిల్లు(RTC Bill)ను రాజ్ భవన్‌కు పంపారు. దీంతో ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి...
- Advertisement -

ఎకరం కనీసం రూ.20కోట్లు.. బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ 

రోజురోజుకు విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నగర శివారులోనే ఎకరం రూ.100కోట్ల ధర పలికిదంటే భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంతో...

హైదరాబాద్‌పై మరోసారి ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని...

Latest news

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి...

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.....

MLC Kavitha: కవితకు మళ్లీ నిరాశే.. జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఊరట దక్కలేదు. నేటితో సీబీఐ, ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో...

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...