ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలు నీట మునిగి ప్రజల జీవన విధానం ఆగమైంది. తాజాగా.....
హైదరాబాద్(Hyderabad) మహానగరవాసులు దాహార్తి తీర్చే జంట జలాశయులకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది. జంట జలాశయాలకు చెందిన నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని నీటిని విడుదల చేస్తున్న అధికారులు శనివారం మధ్యాహ్నం...
బండి సంజయ్ కి బీజేపీ హై కమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ నాయకత్వంలోకి బండిని తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది కాషాయ అధిష్టానం. శనివారం బీజేపీ జాతీయ...
ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఊర్లు మునిగినా, ఇండ్లు కూలినా, జనం...
ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ కీలక నేత డీకే అరుణ(DK Aruna) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసలు వరదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. వాతావరణ శాఖ...
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. పార్టీలో చేరికలతో పాటు విపక్షాలపై చేసే విమర్శల్లోనూ దూకుడు పెంచింది. ఇన్నాళ్లూ ప్రజా క్షేత్రం విమర్శించిన అధికార పక్షం.. ఈసారి అసెంబ్లీ...
Hyderabad | ట్రాఫిక్ నిబంధనలను అందరూ అలుసుగా తీసుకుంటుంటారు. ప్రమాదమని తెలిసినా పట్టించుకోరు. పోలీసులు మన ప్రాణాలు కాపాడుకోవాలని చెబుతున్నా వినిపించుకోరు. ఈ క్రమంలోనే కొందరు హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా,...
Revanth Reddy | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలే నీటమునిగిపోగా.. అనేక మంది వరదల్లో గల్లంతు...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి...
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.....