ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం యాగం నిర్వహిస్తున్నారు రుత్వికులు. ఈనెల 28 వరకు...
ఐపీఎల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు అన్ని జట్ల బలం, బలహీనత తెలుసుకున్నాం. ఇక చివరగా ఇప్పుడు రాజస్థాన్...
క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కాగ గత కొద్ది రోజుల నుంచి మెన్స్ ఐపీఎల్ తరహాలో ఉమెన్స్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి....
తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. ఇప్పటికే జిల్లాల వారిగా శాఖల వారిగా పోస్టులను విడుదల చేశారు. అలాగే ఎంతో మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ నోటిఫికేషన్ నిన్న విడుదల అయింది. తాజాగా...
ఎన్ని సీజన్లు వచ్చిపోతున్నా..ఎంతమంది సారథులు మారిన పంజాబ్ రాత మాత్రం మారడం లేదు. స్టార్లు అందుబాటులో ఉన్నా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న పంజాబ్ 2014లో ఫైనల్ వరకు రావడమే ఇప్పటిదాకా బెస్ట్ పెర్ఫామెన్స్....
ఐపీఎల్ మరొకరోజులో స్టార్ట్ కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సిఎస్కె కెప్టెన్ గా ధోని అధికారికంగా తప్పుకున్నాడు. ఆ బాధ్యతలను ఇకపై టీమిండియా ఆల్ రౌండర్...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...