శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 574/8 వద్ద ఇండియా డిక్లేర్ చేసింది. లంక తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు...
స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి యావత్ క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 52 ఏళ్ల ఆయన శుక్రవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. థాయ్లాండ్లో విహారంలో ఉన్న ఆయన...
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా 160 బాల్స్ లో 10 ఫోర్లుతో 100 రన్స్ చేశాడు....
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్(52) హఠాన్మరణం చెందారు. అయితే షేన్ వార్న్ తన మరణానికి కొన్ని గంటల ముందు ఈరోజు ఉదయం 7.23 నిమిషాలకు చివరి ట్విట్ చేశాడు. ఆస్ట్రేలియా క్రిెకెట్ దిగ్గజ...
ఆస్ట్రేలియా క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందారు. కాగా వార్న్ హార్ట్ ఎటాక్ కు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194...
భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది....
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు...
ఐపీఎల్ 2022 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 29న ఫైనల్ జరగనుంది. ఈసారి కొత్తగా మరో రెండు జట్ల ఎంట్రీతో వినోదం పెరగనుంది. మొత్తం పది జట్లు 15వ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...