టీమ్ఇండియాకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో ఓడి సిరీస్ను పంచుకోవాల్సి వచ్చిన భారత జట్టుకు.. ఫైన్ విధించింది ఐసీసీ. ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేటు కారణంగా మ్యాచ్...
రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇటీవల కరోనా బారిన పడ్డ హిట్ మ్యాన్ దానిని జయించాడు. ఆదివారంతో క్వారంటైన్ పూర్తి చేసుకున్న రోహిత్ జట్టుతో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్...
బూమ్ బూమ్ బుమ్రా..టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ కెప్టెన్ అయిన వేళనో ఏమో కానీ ఈసారి బ్యాట్ తో సత్తా చాటాడు. ఒకే...
సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా పండుగ వస్తే చాలు..గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పండగల పేరుతో బంధువులందరూ కలిసి కొత్తచీరలు, పిండివంటలు అని ఇలా రకరకాలుగా చేసుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా బోనాల పండుగ...
ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ను 75 రోజుల పాటు నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై...
ప్రస్తుతం ఎంతోమంది కాపురాలలో అనుమానం పెనుభూతంగా మారి ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇప్పటికే అనుమానం అనే కారణంతో ఎంతోమంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా ఇలాంటి కారణంగానే తెలంగాణాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి...
మనలో చాలా మందికి రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసి పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికి లైట్ ఉంటే చస్తే నిద్ర పట్టదు. మరి లైట్ వేసుకుని పడుకునే అలవాటు ఉన్న వారికి...
తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, కోట్లు ఖర్చు పెట్టిన ప్రైవేట్ స్కూళ్లకే పిల్లల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. దీనితో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు దండుకుంటున్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...