టీమ్ఇండియాకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో ఓడి సిరీస్ను పంచుకోవాల్సి వచ్చిన భారత జట్టుకు.. ఫైన్ విధించింది ఐసీసీ. ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేటు కారణంగా మ్యాచ్...
రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇటీవల కరోనా బారిన పడ్డ హిట్ మ్యాన్ దానిని జయించాడు. ఆదివారంతో క్వారంటైన్ పూర్తి చేసుకున్న రోహిత్ జట్టుతో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్...
బూమ్ బూమ్ బుమ్రా..టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ కెప్టెన్ అయిన వేళనో ఏమో కానీ ఈసారి బ్యాట్ తో సత్తా చాటాడు. ఒకే...
సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా పండుగ వస్తే చాలు..గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పండగల పేరుతో బంధువులందరూ కలిసి కొత్తచీరలు, పిండివంటలు అని ఇలా రకరకాలుగా చేసుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా బోనాల పండుగ...
ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ను 75 రోజుల పాటు నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై...
ప్రస్తుతం ఎంతోమంది కాపురాలలో అనుమానం పెనుభూతంగా మారి ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇప్పటికే అనుమానం అనే కారణంతో ఎంతోమంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా ఇలాంటి కారణంగానే తెలంగాణాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి...
మనలో చాలా మందికి రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసి పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికి లైట్ ఉంటే చస్తే నిద్ర పట్టదు. మరి లైట్ వేసుకుని పడుకునే అలవాటు ఉన్న వారికి...
తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, కోట్లు ఖర్చు పెట్టిన ప్రైవేట్ స్కూళ్లకే పిల్లల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. దీనితో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు దండుకుంటున్నాయి....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...