న్యూజిలాండ్తో టీ20 సిరీస్పై భారత్ జట్టు కన్నేసింది. మూడు మ్యాచ్ల సిరీస్ తొలి మ్యాచ్లో విజయం సాధించిన రోహిత్ సేన. శుక్రవారం రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి...
ఏపీ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని...
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ధీరజ్ కుమార్.. ఝార్ఖండ్ హైకోర్టులో పిల్ వేశారు. మ్యాచ్ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని...
టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ను ప్రశంసలతో ముంచెత్తాడు ఇంగ్లాండ్ ప్లేయర్ జాస్ బట్లర్. పంత్ ఆటతీరు అద్భుతంగా ఉంటుందని, దాన్ని తాను బాగా ఆస్వాదిస్తాడని చెప్పాడు. అతడు భయం ఎరుగని క్రికెటర్ అని...
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో యాషెస్ టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా డిసెంబరు 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య కాలంలో మొత్తం ఐదు...
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. ప్రపంచానికి ఆస్ట్రేలియా రూపంలో కొత్త టీ20 ప్రపంచ ఛాంపియన్ లభించింది. ఈ ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన మాత్రం చాలా నిరాశపరిచింది. సూపర్-12 దశను కూడా...
2022 టీ20 ప్రపంచకప్కు వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్లను ఆస్ట్రేలియాలోని ఏడు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్...
టీమ్ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. ఆ సిరీస్ కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబరు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...