ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు కోల్కతా నైట్రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇప్పటికే చెన్నై ప్లే...
ఐపీఎల్లో భాగంగా గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరట విజయం లభించింది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరు 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక...
ఐపీఎల్ ప్లేఆఫ్స్లో మిగిలిన నాలుగో బెర్త్ కోసం డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రేసులోనే ఉన్న రాజస్థాన్.. కీలక మ్యాచ్లో ముంబై చేతిలో...
చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది ప్రొ కబడ్డీ లీగ్. క్రికెట్ మేనియాలో ఉన్న భారత అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది ఈ లీగ్. అలాంటి ప్రొ కబడ్డీ లీగ్...
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అర్థాంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయిపోయింది. వచ్చే ఏడాది జులైలో మ్యాచ్ ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెబుతున్నా..దానిపై...
నేడు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా డాషింగ్ ప్లేయర్ రిషభ్ పంత్ 24వ పుట్టినరోజు. దీనితో అతనికి సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్-2021లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న పంత్..తన ఐపీఎల్...
రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు. దానికీ ఓ కారణం ఉంది..ఎందుకంటే తన బ్యాట్పైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేయడమే. కాగా అబుదాబి వేదికగా...
ఐపీఎల్ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తూ టేబుల్ టాప్ లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...