ప్రపంచం

జీతం ఇవ్వట్లేదని మంత్రిని కాల్చి చంపిన అంగరక్షకుడు

జీతం చెల్లించడంలేదని ఓ అంగరక్షకుడు ఏకంగా మంత్రినే చంపిన దారుణ ఘటన ఉగాండా(Uganda)లో జరిగింది. కార్మికశాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో ఎంగోలా వద్ద విల్సన్ సబిజిత్ అనే వ్యక్తి...

భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోయే ఉద్యోగాలు ఏంటంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోత నడుస్తోంది. ఆర్థిక మాంద్యం పేరుతో దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇండియాలో కూడా భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని...

ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాల భర్తీకి ఐబీఎం సిద్ధం!

ప్రపంచంలో ఏఐ(Artificial Intelligence)వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఉద్యోగులకు గడ్డుకాలం తప్పదని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం(IBM) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని...
- Advertisement -

రిషిసునాక్ బ్రిటన్ ప్రధాని అవ్వడానికి నా కూతురే కారణం: సుధామూర్తి

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి సతీమణి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత సుధామూర్తి(Sudha Murthy) తన కుమార్తె అక్షతామూర్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె...

గ్రేట్.. 60మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

చదువుతో పాటు సమాజంలో తోటివారితో ఎలా మెలగాలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించడం తప్పనిసరి. ఎందుకుంటే ఏదైనా అనుకోని అపాయం వచ్చినప్పుడు పేరెంట్స్ నేర్పిన సంస్కారమే వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. ఇదంతా ఎందుకు చెబుతాననంటే...

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియా(Indonesia)లో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 7.3తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీచేసింది. సునామీ హెచ్చరికలతో...
- Advertisement -

గాల్లో ఎగురుతున్న విమానం నుంచి మంటలు

Flight Catches Fire |ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అంతే విమానంలోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు మీద ఆశలతో ఏం జరగనుందోనని కంగారు పడుతున్న ప్రయాణికులను పైలట్...

America |అమెరికాలో తుపాకీ తూటాలకు తెలుగు యువకుడు దుర్మరణం

ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో అమెరికా(America) వెళ్లిన ఓ తెలుగు యువకుడు దురదృష్టవశాత్తూ తుపాకీ తూటాలకు బలైయ్యాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సాయిశ్ వీర(24) రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడానికి...

Latest news

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...

PM Modi | MSME లకు ప్రధాని గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం...

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...

Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) మంత్రి పదవికి రాజీనామా చేసారు. గత...

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...