ఆస్ట్రేలియా(Australia) దేశానికి చెందిన ఓ మహిళా ఎంపీ తోటి ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లోనే తాను లైంగిక వేధింపులను(Sexual Harassment) ఎదుర్కొన్నానని స్వతంత్ర ఎంపీ లిడియా థోర్ఫ్ ఆవేదన వ్యక్తంచేశారు. తనతో...
లండన్లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్ లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి(Tejaswini Reddy) ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లింది. బ్రెజిల్(Brazil) దేశానికి చెందిన యువకుడు తేజస్విని రెడ్డి, అఖిల...
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఫిక్సయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన US లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై(Donald Trump) కేసు నమోదైంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. రహస్య పత్రాల కేసులో తనపై ఫెడరల్ అభియోగాలు మోపినట్టు పేర్కొన్నారు. జూన్ 13న మియామిలోని...
ఉన్నత విద్య కోసం కెనడా(Canada) వెళ్లిన 700 మంది భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి విద్యార్థులకు జలంధర్కు చెందిన ఓ ఏజెంట్ ఫేక్ లెటర్స్ ఇచ్చాడు. విద్యార్థులు తీసుకెళ్లిన...
Yuvagalam |టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటికే 1500 కిలోమీటర్లు దాటిన ఈ యాత్ర త్వరలోనే 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ...
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్రిటీష్ టెలివిజన్ షోలో కనిపించబోతున్నాడు. ప్రముఖ సాహసికుడు బేర్ గ్రీల్స్తో కలిసి అడ్వెంచర్స్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. డిస్కవరీ ఛానెల్లో ప్రముఖ జంగిల్ సర్వైవల్ ప్రోగ్రామ్ మ్యాన్...
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నిస్సార్ అహ్మద్ అహ్మది మరణించారు. అదేవిధంగా ఈ ఘటనలో మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారని...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...