Tirupati Zoo Park| తిరుపతి జూ పార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం.. 

-

తిరుపతి జూ పార్క్‌(Tirupati Zoo Park)లో దారుణం జరిగింది. పార్క్‌లోని సింహం ఓ సందర్శకుడిని చంపేసింది. దీంతో సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది సింహాన్ని బోనులో బంధించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరణించిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

- Advertisement -

మృతుడు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన గుర్జాల ప్రహ్లాదగా గుర్తించారు. జూ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఆసియాలోనే అతి పెద్ద జూ పార్క్‌గా తిరుపతి జూ పార్క్‌కి పేరుంది. ఇక్కడ దాదాపు 10 నుంచి 15 సింహాలు ఉన్నాయి.

Read Also: భారీ స్కోర్ దిశగా భారత్.. ముగిసిన తొలిరోజు ఆట.. 
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...