రెచ్చిపోయిన ఉగ్రవాదులు..11 మంది సైనికులు మృతి

0
34

ఇరాక్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇస్లామిక్ స్టేట్​ గ్రూప్​కు చెందిన ముష్కరులు దియాలా రాష్ట్రంలోని సైనిక స్థావరాలపై దాడి చేశారు. జవాన్లు నిద్రిస్తున్న సమయంలో ఏ ఘటన జరగగా 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.