Breaking: ఏపీలో ఘోర ప్రమాదం..నలుగురు దుర్మరణం

Terrible accident in AP..four deaths

0
36

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్​ జిల్లాలో ఎర్రకోట వద్ద బావిలో ప్రమాదవశాత్తు కారు పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మరణించారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.