హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్ధులు మృతి

-

హైదరాబాద్‌(Hyderabad) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నార్సింగ్ సీబీఐటీ కాలేజీ వద్ద లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు స్పాట్ లోనే మృతి చెందగా.. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను నిజాంపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

- Advertisement -
Read Also: వీఆర్ఏలకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...