పెళ్లి వేడుకలో విషాదం..19 మంది దుర్మరణం

0
33

పాకిస్థాన్​లోని పంజాబ్​ ప్రావిన్స్​లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో భాగంగా సుమారు వంద మందితో నదిలో విహరిస్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మహిళలు చనిపోయారు.