హుజూరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి

-

వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హుజురాబాద్(Huzurabad) మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ను ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కరీంనగర్ నుండి హుజురాబాద్ వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మామిడాలకు చెందిన నల్గొండ సమ్మక్క(55) అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన మరొక కార్మికురాలు రాచపల్లి రాజేశ్వరి ని హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాళ్లిద్దరూ హుజురాబాద్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నారు. వేరొక యాక్సిడెంట్ లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద డీసీఎం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మరణించారు. పోలీసులు ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Read Also: సమాధానం చెప్పని డీజీపీ ఆఫీస్: రఘునందన్ రావు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...